📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Railway station: కొత్తగూడెంలో బాంబు పేలుడు భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

Author Icon By Saritha
Updated: December 3, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) రైల్వేస్టేషన్‌లో అప్రతిష్టిత బాంబు కలకలం రేపింది. రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్ల సంచుల్లో బాంబు ఏర్పాటు చేశారు. రైలు(Railway station) ట్రాక్ దగ్గర ఉన్న బాంబును ఒక వీధికుక్క కొరకడంతో భారీ శబ్దం ఏర్పడింది. ఈ పేలుడు కారణంగా కుక్క అక్కడికక్కడే మృతి చెందింది.

Read also: భర్త మరణాన్ని తట్టుకోలేక కుమారుడితో సహా భార్య ఆత్మహత్య

Passengers run away in fear of bomb explosion in Kothagudem

పోలీసుల దర్యాప్తు, రైలు ప్రయాణికుల భద్రత పరిశీలనలు

పెద్ద శబ్దం విని రైల్వే ప్రయాణికులు(Railway station) భయంతో అక్కడ నుండి పరుగులు తీశారు. ఈ సమాచారం రైల్వే సిబ్బంది మరియు 3వ టౌన్ పోలీసులు అందుకున్న వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో స్టేషన్లోలో తనిఖీలు చేయడం జరిగింది.

ప్రస్తుతానికి ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. రైల్వే సిబ్బంది, భద్రతా అధికారులు స్టేషన్‌ లోని ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తూ భద్రతా ఏర్పాట్లను పెంచారు. పోలీసులు ప్రజలను ఈ ప్రాంతానికి దగ్గరగా రాకుండా మళ్ళీ హెచ్చరించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

badradri-kothagudem bomb-threat dog-squad Explosion Latest News in Telugu police-investigation public-safety railway-station train-passengers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.