📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్పై పోలీసుల కౌంటర్

Author Icon By sumalatha chinthakayala
Updated: April 8, 2025 • 8:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్‌రావే కీలకమని కౌంటర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. ఎస్‌ఐబీలో ఎస్‌వోటీని నెలకొల్పింది ఇతనేనని, ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ఇది పనిచేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు.

తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు

ఫోన్‌ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా ఓఎస్‌డీ విధులు నిర్వహించిందని, ట్యాపింగ్‌ బాధితుల్లో ప్రతిపక్షాలను, కొందరు అధికారులను, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారని పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) తన వాదనలు వినిపించారు. ఓఎస్‌డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు చేసిన ప్రభాకర్ రావు ఐపీఎస్‌ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఏప్రిల్ 15వ తేదీకి తీర్పు వాయిదా

ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయడంతో విధిలేక ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడని, హైదరాబాద్‌ వస్తున్నానని గతంలో ట్రయల్‌ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారని, దాదాపు తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకూ ఇండియాకు రాలేదని పీపీ గుర్తుచేశారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్‌ దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ కేసులో విచారణను కోర్టు ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.

Read Also : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు..నేడు హైకోర్టు తీర్పు

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Phone Tapping Case Police counter Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.