📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Bandh : తెలంగాణ లో రేపు, ఎల్లుండి కాలేజీల బంద్ కు PDSU పిలుపు

Author Icon By Sudheer
Updated: July 2, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది. రేపు (జూలై 3) మరియు ఎల్లుండి (జూలై 4) రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ మరియు డిగ్రీ కాలేజీలు బంద్‌ (Engineering and Degree Colleges ) చేయాలని యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపిస్తూ, విద్యా రంగంలోని సమస్యలను ఎత్తిచూపేందుకు ఈ నిరసన చేపట్టామని తెలిపారు.

రూ.8వేల కోట్లు బకాయిలు -స్కాలర్షిప్, రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు

PDSU వాదన ప్రకారం, ప్రస్తుతం విద్యా రంగానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు రూ.8వేల కోట్ల వరకు చేరాయని పేర్కొంది. ఈ బకాయిల వల్ల అనేక మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని యూనియన్ పేర్కొంది.

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – లేకపోతే ఉద్యమం ఉధృతం

విద్యార్థులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను చెల్లించాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. లేకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉగ్రతతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. విద్యార్థుల భవిష్యత్తును అణగదొక్కే ఈ విధానాన్ని తాము ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.

Read Also : Cinnamon: దాల్చిన చెక్కతో చిన్నచిన్న జబ్బులు పరార్

engineering colleges bandh Google News in Telugu PDSU Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.