हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bandh : తెలంగాణ లో రేపు, ఎల్లుండి కాలేజీల బంద్ కు PDSU పిలుపు

Sudheer
Bandh : తెలంగాణ లో రేపు, ఎల్లుండి కాలేజీల బంద్ కు PDSU పిలుపు

తెలంగాణలో విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది. రేపు (జూలై 3) మరియు ఎల్లుండి (జూలై 4) రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ మరియు డిగ్రీ కాలేజీలు బంద్‌ (Engineering and Degree Colleges ) చేయాలని యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపిస్తూ, విద్యా రంగంలోని సమస్యలను ఎత్తిచూపేందుకు ఈ నిరసన చేపట్టామని తెలిపారు.

రూ.8వేల కోట్లు బకాయిలు -స్కాలర్షిప్, రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు

PDSU వాదన ప్రకారం, ప్రస్తుతం విద్యా రంగానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు రూ.8వేల కోట్ల వరకు చేరాయని పేర్కొంది. ఈ బకాయిల వల్ల అనేక మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని యూనియన్ పేర్కొంది.

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – లేకపోతే ఉద్యమం ఉధృతం

విద్యార్థులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను చెల్లించాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. లేకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉగ్రతతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. విద్యార్థుల భవిష్యత్తును అణగదొక్కే ఈ విధానాన్ని తాము ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.

Read Also : Cinnamon: దాల్చిన చెక్కతో చిన్నచిన్న జబ్బులు పరార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870