हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

KCR : రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయి – KCR

Sudheer
KCR : రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయి – KCR

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్పు కోసం ప్రజలు ఆశతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చినా, ఇప్పుడు ఆశలు ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, వారి కళ్లలో ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయని KCR ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల దుస్థితి తలచుకుంటే కలవరపడాల్సిందే

రైతుల పరిస్థితి మరింత దిగజారిపోతోందని KCR అన్నారు. సాగునీటి సరఫరా సమస్యలు, నిర్లక్ష్యపు విధానాలు, ఫసల్ బీమా అమలు కాకపోవడం, విత్తనాల సమస్యలు, అనేక సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. తమ శ్రమ ఫలించక, ఖర్చులు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు కడుపుమండిపోతున్నారని విమర్శించారు. ఇది తాను ఊహించనిది, కలలో కూడా ఇంత దుస్థితి వస్తుందని తాను అనుకోలేదని తెలిపారు.

అసెంబ్లీ కి హాజర్ అయిన కేసీఆర్‌

ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారు

కేవలం రైతులే కాకుండా, వివిధ వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారని KCR అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయని, ఇది భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

వరంగల్ బహిరంగ సభపై భారీ ఆశలు

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం ఇచ్చే విధంగా వరంగల్ బహిరంగ సభను (ఏప్రిల్ 27) రూపొందించాలని KCR పార్టీ నేతలకు సూచించారు. ఈ సభ ద్వారా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా చర్చించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, వారి కోసం పోరాడేందుకు ఈ సభ కీలకమవుతుందని KCR పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు అండగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

📢 For Advertisement Booking: 98481 12870