📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Raja Singh : కిషన్ రెడ్డి అంశంపై మోడీకి ఫిర్యాదు చేయొచ్చు కదా అన్న రాజాసింగ్

Author Icon By Divya Vani M
Updated: June 11, 2025 • 6:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కేంద్రమంత్రి అడ్డుకుంటున్నారని రేవంత్ అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి.రాజాసింగ్ (Raja Singh) ఆగ్రహంతో స్పందించారు. ఢిల్లీకి వెళ్లాకే విమర్శలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఒకే సభలో ఇద్దరూ పాల్గొన్నారని గుర్తు చేశారు.కిషన్ రెడ్డిని కలిసినప్పుడు అడగాల్సిందే కదా? అని అన్నారు. సభ వేదికను వాడుకుని వివరణ కోరవచ్చునని సూచించారు.నిజంగానే అన్యాయం జరిగితే మోడీకి (For Modi) ఫిర్యాదు చేయండి అన్నారు. ఇది బీజేపీకి వ్యతిరేకంగా డబ్బింగ్ వేషంగా కనిపిస్తుందని విమర్శించారు.

రాజకీయంగా ఎత్తులు పడుతున్నాయా?

ఈ ఆరోపణల వల్ల రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రం వద్దే నిలిచిపోయాయన్న వాదన బలంగా ఉంది. కానీ అడ్డుకుంటున్నారన్న ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిన అవసరం ఉంది.

కిషన్ రెడ్డి ఇంకా స్పందించలేదు

రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు. కానీ రాజాసింగ్ తాను మాట్లాడాల్సినంతగా స్పందించారు.ఈ ఆరోపణలు ఇంకా కొనసాగవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర–రాష్ట్ర మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి ఏర్పడింది.

Read Also : Telangana : మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు

CentralProjectsTelangana CongressVsBJP KishanReddy PoliticalControversy Rajasingh RevanthReddy RevanthSpeech TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.