हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Sunburn : తెలంగాణలో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి!

sumalatha chinthakayala
Sunburn : తెలంగాణలో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి!

Sunburn : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణలో కొడుతున్న ఎండల దాటికి.. పిట్టల్లా జనాలు రాలిపోతున్నారు. గడిచిన మూడు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బకు దాదాపు 30 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అదే సమయంలో వడతీవ్రత విపరీతంగా పెరుగుతుంది. 9 దాటిందంటే చాలు బయట అడుగుపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జనాలు పిట్టల రాలిపోతున్నారు.

తెలంగాణలో వడదెబ్బతో దాదాపు 30 మంది

రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు

ఈ తరుణంలోనే గడిచిన మూడు రోజుల్లో మొత్తం 30 మంది జనాలు మరణించారు. ఇందులో వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఎండాకాలంలో 9 తర్వాత బయటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితిలో నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వస్తున్నాయి. ఏపీలోని ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం అలాగే మన్యం జిల్లాలలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి.

వర్షాలు పడితే కచ్చితంగా రాళ్ల వాన

మరో 28 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. పలుచోట్ల ఉరుములు అలాగే మెరుపులతో కూడిన అకాల వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే కచ్చితంగా రాళ్ల వాన పడుతుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇలాంటి నేపథ్యంలో వరి కోత పూర్తి చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక ఎండాకాలంలో వడదెబ్బ నుంచి బయటపడేందుకు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బయటికి వెళ్లేవారు కచ్చితంగా మంచినీళ్లు తాగి వెళ్లాలని సూచిస్తున్నారు. లేదా ప్రతిరోజు మజ్జిగ తాగాలని.. చెబుతున్నారు. బయటకు వెళ్తే టోపీ లేదా కచ్చితంగా కర్చీఫ్ అయినా కట్టుకోవాలని సూచనలు చేస్తున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Read Also: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీసీ చీఫ్ ఏమన్నాడంటే !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

📢 For Advertisement Booking: 98481 12870