📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Municipal Chairman Election: ‘మున్సిపల్’ పోరులో హైడ్రామా!

Author Icon By Tejaswini Y
Updated: February 16, 2026 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Municipal Chairman Election: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. సోమవారం ఉదయం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా, అందులో సీనియర్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి లేకపోవడంతో కలకలం రేగింది. ఆయన భార్య వసంత, కుమారుడు టోనీ వాహనాన్ని అడ్డుకుని “మా ఆయన ఎక్కడ? మా తండ్రి అక్కడ?” అంటూ ఆవేదనతో నిలదీశారు.

Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

Municipal Chairman Election: High drama in the ‘municipal’ fight!

బీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్‌కే మద్దతు

బీఆర్ఎస్ నేతలే ఆయనను చైర్మన్ కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని పక్కకు నెట్టివేయడంతో తోపులాట జరిగింది. మరోవైపు, అదృశ్యమయ్యారని భావించిన స్వతంత్ర కౌన్సిలర్ దాసరి మురళీకృష్ణ ఒంటరిగా కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఆయనను అడ్డుకున్న కుటుంబ సభ్యులు బీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్‌కే మద్దతు తెలపాలని ఒత్తిడి చేయడం గమనార్హం. అటు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్(BRS) కౌన్సిలర్ల రాకతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BRS party Ibrahimpatnam Municipality municipal chairman election Ranga Reddy District Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.