ఎంపీ డీకే అరుణ కామెంట్స్:
దేశ వ్యాప్తంగా భాజపా దూసుకుపోతుంటే
కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని క్రమేపీ కోల్పోతుంది.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు.
విదేశాల్లో భారత్ గౌరవం పెరుగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చింది
కానీ అవి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పాలన ప్రజలను మభ్య పెట్టే పాలన
మూడు సార్లు గెలిచి ప్రధాని మోదీ తన పాలన ఎలా ఉందో నిరూపించుకున్నారు.
ప్రధానిపై విమర్శలు సరైనది కాదు…
ప్రతిపక్షం నుంచి పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకుని సీఎం తన పాలన బాగుందని నిరూపించుకోవాలి
Mlc ఎన్నికల్లో విజయం మాదే.
రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు గెలుస్తున్నాం.
ప్రభుత్వ ఉద్యోగులును, ఉపాధ్యాయులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
టీచర్స్ కు అనేక హామీలు ఇచ్చింది. ఒక్కటి కుడా నెరవేర్చలేదు.
అందుకే ఈసారి ప్రధానోపాధ్యాయులు బీజేపీ బలపర్చిన అభ్యుర్థులను గెలిపించాలి..