📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

MP DK Aruna: విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం

Author Icon By Saritha
Updated: December 24, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెసిఆర్ పాలమూరు ద్రోహి: మీడియాతో ఎంపి డికె అరుణ

మహబూబ్నగర్ : (MP DK Aruna) ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఏమైనా గాంధీ కుటుంబమా అని మహబూబ్నగర్ ఎంపీ డికె అరుణ ప్రశ్నించారు. గాంధీ దేశం మొత్తం ఆరాధిస్తుందని ఆయన అదరు ఆయనను గౌరవిస్తారని వారి సొంతం కాదని చెప్పారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లుతో గ్రామాల్లో నూతనశకం మొదలైందని ఎంపీ అన్నారు.

Read also: R. Krishnaiah: విజయవాడలో జరగనున్న బిసి ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలి

ఎంపీ డికె అరుణ సంచలన వ్యాఖ్యలు

బీహార్ ఎన్నికలల్లో ఎస్ఐఆర్ అంశంతో కేంద్రం పైన బురదజల్లే ప్రయత్నం చేశారని చెప్పారు. బిజెపి మూడవ సారి అధికారంలోకి వస్తే ఓటు చోరీ అంటున్నారని కదా, 60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. మరి అప్పుడు ఓటు చోరీ అయ్యిందా.. కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు పేదలకు పని కల్పించాలని కేంద్రం సంకల్పం. (MP DK Aruna) ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ.. రామ్ జీ బిల్లును కేంద్రం చట్ట సవర చేసిందన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉన్నప్పుడూ నాట్లు, కోతల సమయంలో 60 రోజులు హోలీ ఇవ్వడం.. రైతులకు కూలీల కొరత లేకుండా తీసుకున్న నిర్ణయమని స్పష్టంచేశారు. గతంకా వంద రోజులు పని కల్పిస్తే.. ప్రస్తుతం 12 రోజులకు పని రోజులు పెంచడం జరిగిం దన్నారు కెసిఆర్ మరోసారి పాలమూరు ప్రాజెక్ట్ గురి మాట్లాడుతున్నారని, పాలమూరు జిల్లాకు న్యాయ చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. ఆర్డీ ఎస్. ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టా ర పదేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ల మిగిలి 10శాతం పనులు పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టకోసం తాను మంత్రిగా పట్టుబ జీవో తెస్తే… కెసిఆర్ అధికారం లోకి వచ్చాకు పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్ మొత్తం మార్చారు వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజా డిపిఆర్ ఒక్కటే కేంద్రం పంపారా.. చెప్పాల డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

DK Aruna Gandhi family remarks Latest News in Telugu Mahabubnagar MP Rural Development Telugu News Viksit Bharat bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.