हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

తెలంగాణ ‘కైలాష్’పై మోదీ ప్రశంసలు

Sudheer
తెలంగాణ ‘కైలాష్’పై మోదీ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. “అంతరిక్షమైనా, కృత్రిమ మేధస్సయినా (AI) భారత్ ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ రంగాల్లో భారతీయుల భాగస్వామ్యం గర్వించదగినది” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కైలాష్, గిరిజన భాషల పరిరక్షణలో తనదైన పాత్ర పోషించారని, ప్రత్యేకంగా కొలామి భాష కోసం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు.

thodasam kailash

ఆయన చేసిన ఈ కృషి భవిష్యత్ తరాలకు అమూల్యమైనది

కైలాష్, కొలామి భాష పరిరక్షణ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించి పాటను కంపోజ్ చేశారు. గిరిజన సంస్కృతి, భాషలను రక్షించేందుకు ఆయన చేసిన ఈ కృషి భవిష్యత్ తరాలకు అమూల్యమైనది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. AI టెక్నాలజీ ద్వారా భాషా పరిరక్షణలో కొత్త మార్గాలను కనుగొనడం గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

కైలాష్ చేసిన కృషి ఆదర్శప్రాయమని ప్రధాని మోదీ

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 50,000 మంది కొలాం తెగవారు ఈ భాషను మాట్లాడతారు. వారి భాషను భవిష్యత్తు తరాలకు అందించేందుకు కైలాష్ చేసిన కృషి ఆదర్శప్రాయమని ప్రధాని మోదీ తెలిపారు. భారతీయ భాషల సంరక్షణకు ఇదొక మంచి మార్గదర్శకం అవుతుందని ఆయన పేర్కొంటూ, ఈ తరహా విశిష్ట కృషిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870