हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Vaartha live news : KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లు అయిపోయారు .. కేటీఆర్ సెటైర్లు

Divya Vani M
Vaartha live news : KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లు అయిపోయారు .. కేటీఆర్ సెటైర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా ప్రవర్తిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని ధైర్యంగా ప్రకటించారు.హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మరియు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ స్వభావమే మోసం అని తీవ్ర విమర్శలు చేశారు.

Vaartha live news : KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లు అయిపోయారు .. కేటీఆర్ సెటైర్లు
Vaartha live news : KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లు అయిపోయారు .. కేటీఆర్ సెటైర్లు

అబద్ధాల ఆధారంగా అధికారంలోకి కాంగ్రెస్

రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలు మోసపోవడం వారి తప్పు కాదని, అది కాంగ్రెస్ కపట రాజకీయాల ఫలితం మాత్రమేనని అన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కదానిని అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు. పాత కాంగ్రెస్ రోజులనే మళ్లీ తెచ్చిందని విమర్శించారు.కేటీఆర్ తన అనుచరులతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ మోసాన్ని సకాలంలో ప్రజలకు వివరించడంలో మేమే విఫలమయ్యాం” అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, మంచిపనులను చెప్పుకోలేకపోయామని తెలిపారు. కాంగ్రెస్ అసలు రూపం దొంగ పార్టీ అని ముందుగానే చెప్పి ఉండాల్సిందని అన్నారు.

పాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రభుత్వం నడపగల సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. అందుకే ప్రతి సారి గత ప్రభుత్వాన్ని నిందించడం తప్ప మరేమీ చేయలేకపోతుందని ఎద్దేవా చేశారు. తమ చేతగానితనాన్ని దాచుకోవడానికి పాత పాలనను నెపం వేస్తోందని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు చేసినా కాంగ్రెస్ ఓటమి తప్పదని మరోసారి స్పష్టం చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నిజంగా ధైర్యంగా స్వాగతించిందంటే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సవాలు విసిరారు. “వారు మా పార్టీకి వచ్చారు, పోటీకి సిద్ధం” అని కాంగ్రెస్ చెప్పగలదా అని ప్రశ్నించారు. పొంగులేటి గురించి మాట్లాడుతూ, “లక్కీ లాటరీ కొట్టినట్టు మంత్రి అయ్యాడు. ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో అహంకారంతో ఉంటే తిప్పికొడతారు” అన్నారు.

ఈడీ దాడుల ప్రశ్న

ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడీ దాడులను ప్రస్తావించిన కేటీఆర్, ఆ దాడుల్లో దొరికిన డబ్బుల గురించి ఎవరు మాట్లాడటం లేదు. కేంద్రం కూడా మౌనంగా ఉంది. పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యాడా? లేక రేవంత్ రెడ్డితో కలిసి బీజేపీకి దగ్గరయ్యాడా? అని ప్రశ్నించారు.బతికినంత కాలం ధైర్యంగా బతకాలి. కానీ ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అంటూ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ అసలు రూపం గుర్తిస్తున్నారని, రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బోధ పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also :

https://vaartha.com/manchu-lakshmi-on-the-silver-screen-after-a-long-time/cinema/548647/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870