हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Miss World : తెలంగాణపై ‘మిస్ వరల్డ్’ ఇండియా కంటెస్టెంట్ ప్రశంసలు

Sudheer
Miss World : తెలంగాణపై ‘మిస్ వరల్డ్’ ఇండియా కంటెస్టెంట్ ప్రశంసలు

మిస్ వరల్డ్–2025 పోటీల్లో భారతదేశాన్ని ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించనున్న నందినీ గుప్తా తెలంగాణ రాష్ట్రంపై హృద్యమైన ప్రశంసలు కురిపించారు. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరగబోతుండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు ఈ రాష్ట్రంపైనే కేంద్రీకృతమైందని ఆమె పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి లభించిన అద్భుతమైన అవకాశం అని నందినీ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పాటు

ఈ పోటీలు నిర్వహించడం ద్వారా తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించడానికి ఇదొక గొప్ప వేదికగా నిలుస్తుందని నందినీ చెప్పారు. గద్వాల చీరలపై తనకున్న ప్రత్యేకమైన అభిమానం కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

మిస్ వరల్డ్ పోటీలు మే 31న ప్రారంభం

మిస్ వరల్డ్ పోటీలు మే 31న ప్రారంభం కానుండగా, వాటికి సిద్ధమవుతునట్లు నందినీ గుప్తా తెలిపారు. ఈ పోటీలు ద్వారా దేశానికి గౌరవం తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించనుందని అంచనా.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870