📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Minister Tummala Nageswara Rao: నిండుకుండల్లా ప్రాజెక్టులు

Author Icon By Anusha
Updated: August 14, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : మంత్రులు తుమ్మల, పొంగులేటి

ఖమ్మం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రజాజీవనం స్పందించిపోయింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) అధికారులు హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది ఉమ్మడి జిల్లాను ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణం నష్టం జరగకుండా చూడాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు విజప్తి చేశారు.

కాలువలకు గళ్ళు పడకుండా ఎప్పటికప్పుడు

ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజానీకాన్ని మైదాన ప్రాంతా లకు తరలించాలని వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లను కోరారు. ఉద్యోగులు అధికారులు ఎవరికి సెలవులు ఇవ్వద్దని అందరూ విధి నిర్వహణలో ఉండాలని హితవు పలికారు చెరువులు కుంటలు కాలువలకు గళ్ళు పడకుండా ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖ (Irrigation Department) పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా చెరువులు కుంటలు కాలువలకు గళ్ళు పడితే వెంటనే పూడ్చివేయాలని వివరించారు. ఖమ్మం జిల్లాలో 39 మిల్లీమీటర్ల వర్షపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.

Minister Tummala Nageswara Rao

లోతట్టు ప్రాంత వాసులు వెంటనే ఖాళీ చేయాలన్నారు

ఉమ్మడి జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలో 54 మిల్లీమీటర్లు నేలకొండపల్లిలో 16.4 నగర్లో 16.2 ముదిగొండలో 13.4 పినపాకలో 27.3 ఇల్లందులో 15 మణు గూరులో 24, దమ్మపేటలో 40 ఇల్లందులో 15.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపా తం నమోదయింది మున్నేరు నీటి ప్రవాహం పెరగటంతో ఖమ్మం సీపీ సునీల్ దత్ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో పాటు అధికార యంత్రాంగం ఆ ప్రాంతాలను పరిశీలించి లోతట్టు ప్రాంత వాసులు వెంటనే ఖాళీ చేయాలన్నారు. ప్రధా నంగా ఇరిగేషన్ ప్రాజెక్టులైన పాలేరు వైరా లంకాసాగర్ బేతపల్లి తాలిపేరు ప్రాజెక్టులు పొంగి ప్రవహిస్తున్నాయి, కొన్ని ప్రాంతాలలో సాగులో ఉన్న వరి పొలాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు ఏఏ పదవులు నిర్వహించారు?

ఆయన పలు సార్లు ఎమ్మెల్యేగా, అలాగే మంత్రిగా పనిచేశారు. రవాణా శాఖ, రోడ్లు, భవనాల శాఖ, జల వనరుల శాఖ వంటి విభాగాలను మంత్రిగా నిర్వహించారు.

ఖమ్మం జిల్లాలో ఆయన ప్రాధాన్యం ఏమిటి?

ఖమ్మం జిల్లాలో ఆయనకు గట్టి రాజకీయ పట్టుంది. అభివృద్ధి పనులు, రహదారి నిర్మాణం, నీటి ప్రాజెక్టులు వంటి అంశాలలో చురుకుగా వ్యవహరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rahul-sipligunj-singer-rahul-sipligunj-meets-cm-revanth-reddy/telangana/530217/

bhadradri kothagudem Breaking News department of meteorology Heavy Rains Khammam latest news public concern public life affected Telugu News two more days rain forecast

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.