📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Metro Fares : నేటి నుంచి హైదరాబాద్ మెట్రోలో పెరిగిన ఛార్జీలు..

Author Icon By Sudheer
Updated: May 17, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. నేటి (మే 17) నుంచి మెట్రో ఛార్జీలను భారీగా పెంచింది సంస్థ. ఇప్పటి వరకు కనీసంగా రూ.10 ఉండే టికెట్ ధరను రూ.12కు పెంచారు. అంతేగాక, గరిష్ఠంగా రూ.60 వరకు ఉండే టికెట్ రేటును రూ.75కి పెంచారు. రోజూ మెట్రోపై ప్రయాణించే వారికీ, విద్యార్థులకు ఇది నిధులపై అదనపు భారం కిందపడనుంది.

పెరిగిన చార్జీలు చూస్తే

పెరిగిన చార్జీలు (Increased charges) దశలవారీగా అమలులోకి వచ్చాయి. 2 కిలోమీటర్ల వరకూ ఛార్జీ రూ.12 కాగా, 6 కి.మీ వరకు రూ.18గా, 9 కి.మీ వరకు రూ.30గా, 12 కి.మీ వరకు రూ.40గా వసూలు చేయనున్నారు. అలాగే, 15 కి.మీ వరకూ రూ.55, 18 కి.మీ వరకూ రూ.60, 21 కి.మీ వరకూ రూ.66, 24 కి.మీ వరకూ రూ.70గా నిర్ణయించారు. 24 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణిస్తే, ప్రయాణికులు గరిష్ఠంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.

మెట్రో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం

మెట్రో నిర్వాహకులు త‌మ ఖ‌ర్చుల‌ను ప‌రిశీలించి, మౌలిక వసతుల నిర్వహణ, మెరుగుదల పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ప్రజలు ఈ పెరుగుదలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరల వల్ల రోజూ మెట్రోలో ప్రయాణించే మధ్య తరగతి కుటుంబాలపై ప్రభావం పడనుంది. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా, ప్రయాణ వ్యయాన్ని సమీక్షించి, మళ్లీ సవరణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read Also : Chandrababu Naidu : బెజవాడలో బీజేపీ ర్యాలీ… హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Google News in Telugu hyderabad metro Metro Charges Hike metro fares

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.