हिन्दी | Epaper
విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు

Mepma employees: మెప్మా ఉద్యోగులకు అదనంగా రూ.10 వేలు అలవెన్స్

Ramya
Mepma employees: మెప్మా ఉద్యోగులకు అదనంగా రూ.10 వేలు అలవెన్స్

త్వరలోనే అధికారిక ఉత్తర్వులు

హైదరాబాద్ : తెలంగాణలోని మెప్మా ఉద్యోగులకు (Mepma employees) శుభవార్త. త్వరలోనే అలెవెన్సులతో కూడిన పూర్తి జీతం అందనుంది. రూ. 10 వేల అలవెన్సు అదనంగా ఇవ్వనున్నారు. గత యేడాది ఆగస్టులో సెర్ప్ సిబ్బందితో సమానంగా పూర్తి పేస్కేల్ పొందుతున్న 378 మంది ఉద్యోగులకు.. మే నెల నుంచి తగ్గిపోయిన జీతాలు త్వరలో మళ్లీ పూర్తి స్థాయిలో రానున్నాయి. అలవెన్సుల విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా.. వారికి తిరిగి రూ. 32 వేల వరకు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పురపాలక సంస్థల్లో పేదరిక నిర్మూలన పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అందనుంది. వారికి అన్నిరకాల అలవెన్స్లతో కూడిన పూర్తి వేతనం ఇవ్వ డానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

మెప్మా ఉద్యోగులకు త్వరలోనే రూ.10 వేలు అలవెన్స్ తిరిగి

ప్రస్తుత వేతనంతో పాటు అదనంగా రూ.10 వేలు ఇచ్చేందుకు సర్కార్ రెడీగా (government is ready) ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయని ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసింది. కాగా, మెప్మా (Mepma employees) లో పనిచేస్తున్న 378 మంది ఉద్యోగులకు గత యేడాది ఆగస్టులో సెర్చ్ సిబ్బంది. మాదిరిగానే పూర్తి పేస్కేల్ (Payscale) అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెలా సుమారు రూ.32,000 వేతనం పొందేవారు. అయితే మే నెల నుంచి వారి వేతనంలో దాదాపు రూ.10 వేల వరకు తగ్గించి ఇవ్వడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అలవెన్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ, అలవెన్స్లతో కూడిన పూర్తి వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అధికారులు వివరించారు.

మెప్మా ఉద్యోగులకు ఎంత అదనపు అలవెన్సు ఇవ్వనున్నారు?

మెప్మా ఉద్యోగులకు రూ.10 వేల అదనపు అలవెన్సు ఇవ్వనున్నారు.

ప్రభుత్వం ఏ ఆధారంగా పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయించింది?

ప్రభుత్వం కమిటీ నివేదిక ఆధారంగా పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-wife-murder-husband-youtube-plan-lover-assist/breaking-news/526703/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

రైలులో ముఖం కడుక్కుంటూ జారిపడి యువకుడి దుర్మరణం

రైలులో ముఖం కడుక్కుంటూ జారిపడి యువకుడి దుర్మరణం

విశ్రాంత ఉద్యోగుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. అరెస్టులు

విశ్రాంత ఉద్యోగుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. అరెస్టులు

సొమ్ము కోసం తండ్రిని అంతమొందించిన తనయుడు

సొమ్ము కోసం తండ్రిని అంతమొందించిన తనయుడు

సొమ్ము కోసం తండ్రినే హత్య చేసిన కుమారుడు , మెదక్‌లో దారుణ ఘటన

సొమ్ము కోసం తండ్రినే హత్య చేసిన కుమారుడు , మెదక్‌లో దారుణ ఘటన

రైతుల కోసం నిరసన, తెల్లవారుజామున మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

రైతుల కోసం నిరసన, తెల్లవారుజామున మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు.. సజ్జనార్ హెచ్చరిక

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు.. సజ్జనార్ హెచ్చరిక

15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ

15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ

కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడేనా?

కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడేనా?

సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎక్కడ నిలదీస్తామో అని బిఆర్ఎస్ సభ్యులు జారుకున్నారు – మంత్రి శ్రీధర్ బాబు

ఎక్కడ నిలదీస్తామో అని బిఆర్ఎస్ సభ్యులు జారుకున్నారు – మంత్రి శ్రీధర్ బాబు

సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల

సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870