हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

బైక్ వదిలేసి బస్ ఎక్కి పారిపోయిన జంట

Anusha
బైక్ వదిలేసి బస్ ఎక్కి పారిపోయిన జంట

ఆన్‌లైన్ ప్రేమ కోసం భర్త, పిల్లలను వదిలేసిన వివాహిత మేడ్చల్‌లో సంచలనం.సోషల్ మీడియా అనేది కొందరికి కొత్త పరిచయాలను అందిస్తే, మరికొందరికి జీవితాన్ని మలుపుతిప్పుతుంది. తాజాగా, ఓ వివాహిత ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడి కోసం తన కుటుంబాన్ని వదిలేసి పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోవడమే కాకుండా, భర్త ఫాలో అవుతుండగా రన్నింగ్ బస్ ఎక్కి తప్పించుకుంది.

ప్రేమ కోసం

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సుకన్య (35) అనే వివాహితకు సోషల్ మీడియాలో గోపి (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మొదట చాటింగ్‌గా ప్రారంభమైన వారి అనుబంధం, క్రమంగా ప్రేమగా మారింది.సుకన్యకు ఇప్పటికే భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, గోపి లేకుండా ఉండలేనని భావించింది. దీంతో ఫిబ్రవరి 5న ఇంటి నుంచి వెళ్లిపోయి గోపితో కలిసి జీవించేందుకు సిద్ధమైంది.

భర్త పోలీసులకు ఫిర్యాదు

భార్య కనిపించకుండా పోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె గోపితో కలిసి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా, మేడ్చల్‌లోని ఆక్సిజన్ పార్క్ వద్ద బైక్‌పై వెళుతున్న గోపి, సుకన్య కనిపించారు.వెంటనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు బైక్‌ను అక్కడే వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి మళ్లీ తప్పించుకున్నారు. దీంతో పోలీసులు వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావంపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. పెళ్లి అయిన మహిళ ఓ 22 ఏళ్ల యువకుడితో ఆన్‌లైన్ పరిచయం ప్రేమగా మారడంతో, తాను నిర్మించుకున్న కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఇది కేవలం వ్యక్తిగత విషయమే కాకుండా, ఆన్‌లైన్ సంబంధాల ప్రభావం ఎంతగా ఉంటుందో చూపిస్తుంది.పోలీసులు ప్రస్తుతం సుకన్య, గోపి కోసం గాలిస్తూ, వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870