हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Medaram: మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

Saritha
Medaram: మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. అయితే, కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు తిరుగు ప్రయాణం చేసిన తర్వాత మేడారం (Medaram) పరిసరాలు భారీగా చెత్తతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలను తొలగించి ప్రాంతాన్ని శుభ్రం చేయడం ప్రస్తుతం అధికార యంత్రాంగం మరియు పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది.

Read Also: Jeevan Rao: ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

Medaram: మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు
With the conclusion of the grand festival, a huge amount of waste has accumulated.

వ్యర్థాల్లో 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాలు 

మేడారం(Medaram)పరిసర గ్రామాల్లో దాదాపు 3 వేల టన్నుల చెత్త(Garbage)పేరుకుపోయినట్లు అధికారులు అంచనా, జంతు, కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రపరిచే పనులను వేగవంతం చేస్తున్నారు.

ఈ శుభ్రతా పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ క్లీనింగ్ అని చెప్పి తీసుకొచ్చారని, కానీ జంతు అవశేషాలు, కోళ్ల వ్యర్థాలతో కూడిన అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని వారు వేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి కృపతోనే ఈ పనిని భరిస్తున్నామని చెబుతూ భావోద్వేగానికి లోనవుతున్నారు. వ్యర్థాల్లో దాదాపు 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాల వంటివి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870