हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Acb raid telangana : మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

Sai Kiran
Acb raid telangana : మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

Acb raid telangana : పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. మంథని నియోజకవర్గ కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని లంచాల వ్యవహారం సాగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

మంథని మండలానికి చెందిన రైతు కన్నూరి బాపు తన భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వెళ్లగా, డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్ రూ.16,500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ లంచం అడగడం పట్ల అనుమానం వ్యక్తం చేసిన రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు లంచం ఇవ్వడానికి అంగీకరించినట్లు నటించి కార్యాలయానికి వెళ్లాడు.

Read Also: Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

Acb raid telangana
Acb raid telangana

అప్పటికే సిద్ధంగా ఉన్న ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తుండగా రషీద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయాన్ని మూసివేసి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని ఇతర సిబ్బందికి ఈ అవినీతి వ్యవహారంతో సంబంధం ఉందా అనే దిశగా విచారణ కొనసాగుతోంది.

అధికారులు రషీద్ వద్ద నుంచి రూ.16,500 లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఎవరైనా లంచం కోరితే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870