హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు (Liquor Tenders) సంబంధించి రాజకీయవర్గాలలో చర్చ మొదలయ్యింది. 2025 – 27 సంవత్సరంలో ఏర్పాటు చేసే మద్యం దుకాణాలకు పసుత ఆగసులోనే టెం డరు నిర్వ హించేందుకు ప్రభుత్వ చర్యలు చేపటబోతున్నటు తెలుసున్నది. మూడు నెలల ముందుగానే దరఖాసు ప్రక్రియ నిర్వహిసున్నారన్న సమాచా రంతో మద్యం దుకాణాల నిర్వహకులు అలెర్ అయ్యారు. నాడు 2023లో నవంబర్ 30 వరకు గడువున్నా ఆగస్ 4వ తేదీన ప్రక్రియ ప్రారంభించి, ఆగసు 18వ తేదీ వరకు ధరఖాసుల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. 2,620 మద్యం దుకాణాలకు ఆగస్టు 21వ తేదీన లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మద్యం దుకాణాలకు ముందస్తు టెండరు నిర్వహిస్తున్నారన్న సమాచారం బయ టకు రావడంతో, కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కొ నేందుకు అప్రమత మయ్యింది. 2023-25లో మ్వదం టెండరును నాటి ప్రభుత్వం 4 నెలల ముందే ఎందుకు నిర్వహించిందని అధికార పార్టీ నేతలు గత పాలకులను ప్రశ్నిస్తున్నారు. 2023
అసెంబ్లీ ఎన్నికల తరుణంలో హడావుడిగా టెండరు ప్రక్రియ ప్రారంభించి, లాటరీ ప్రక్రియ నిర్వహించింది మీరు కాదా అని నిలదీసున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ పారదర్శంగా నిర్వహిస్తుందని ఆ పారీ నేతలు చెబుతున్నారు. మద్యం టెండర్ల పై మాట్లాడే హక్కు గత పాలకులు కోల్పోయారని కాంగ్రెస్ నేతలు (Congress leaders) అంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రాంతాల సంఖ్య పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్ నగర్ మున్సి పాలిటీలను కార్పొరేషన్లు గా మారుస్తూ ప్రభుత్వం ఫిబ్రవరిలో గెజిట్ విడుదల చేసింది. స్టేషనఘన్పూర్, కేసముద్రం, ఎదులా పురం, అశ్వారావుపేట, చేవెళ్ల, మెయి నాబాద్, గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, దేవరకద్ర, మద్దూరు, పరకాల, మున్సిపాల్టీలు ఆవిర్భవించాయి.
రూరల్ ఏరియా ప్రాంతాలను మున్సి పాల్టీలుగా గుర్తించడంతో ఈ ప్రాంతాలలో గతం లో కంటే మద్యం దుకాణాలు పెరిగే అవకాశం ఉంది. 2023-25లో 2620 మద్యం దుకాణాలకు ఒక లక్షా 32 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఏక్సైయిజ్శాఖ రుసుముతో కలిపి రూ.2460 కోట్లు ఆదాయం సమకూరింది. 2019లో దరఖా స్తుల ద్వారా 2021లో 67 వేల 849 దరఖాస్తులు రావడంతో రూ.1357 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-25 మద్య కాలంలో జిల్లాల వారీగా మద్యం షాపులు మొత్తం 2620 ఉన్నాయి. ఆదిలాబాద్లో 40, అసిఫాబాద్ 32, మంచిర్యాల, 73, నిర్మల్ 47, హైదరాబాద్ 80, సికింద్రాబాద్ 99, జగిత్యాల 71, కీరంనగర్ 94, పెద్దపల్లి 77, సిరిసిల్ల 48, ఖమ్మం 122, కోత్తగూడెం 88, గద్వాల్ 36, మహబూబ్నగర్ 90, నాగర్ రూ.975 ఆదాయం రాగా, , 67, 37, 2, 49, సంగారెడ్డి 101, సిద్దిపేట 93, నల్గొండ 155, సూర్యాపేట, 99, భువనగిరి, 82, కామారెడ్డి, 49, నిజామాబాద్ 102, మల్కాజిగిరి 88, మేడ్చెల్ 114, సరూర్ నగర్ 134, శంషాబాద్ 100, వికారాబాద్ 59, జనగాం, 47, భూపాలపల్లి 60, మహాబూబాద్ 59, వరంగల్ రూరల్ 63 మద్యం దుకాణాలు ఉన్నట్లు వారు తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :