हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Breaking News – Liquor Sales: సెప్టెంబర్లో రూ.3,046 కోట్ల లిక్కర్ అమ్మకాలు

Sudheer
Breaking News – Liquor Sales: సెప్టెంబర్లో రూ.3,046 కోట్ల లిక్కర్ అమ్మకాలు

తెలంగాణలో దసరా(Dasara) పండుగకు ముందు మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పండుగకు నాలుగు రోజుల ముందే సుమారు రూ.800 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దసరా రోజే గాంధీ జయంతి కావడంతో ఆ రోజున మద్యం దుకాణాలు మూసివేయబడతాయని తెలిసి, మందుబాబులు ముందుగానే మద్యం దుకాణాలకు క్యూలు కట్టారు. దీంతో మద్యం షాపుల్లో కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి.

Latest News: Dhruv Jurel:వెస్టిండీస్‌తో టెస్టులో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలి సెంచరీ

సెప్టెంబర్ 28న ఒక్కరోజే రూ.200 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు (Liquor Sales) జరగగా, 29న రూ.278 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దసరా పండుగ వాతావరణం, అలాగే స్థానిక ఎన్నికల ముందు కొన్ని రాజకీయ పార్టీలు సప్లైలు పెంచడమూ ఈ సేల్స్‌కు ప్రధాన కారణమని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది దసరా సీజన్‌లో మద్యం కొనుగోళ్లు గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ నెలలో మొత్తం రూ.3,046 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇది రాష్ట్రంలో మద్యం డిమాండ్ ఎంత పెరిగిందో సూచిస్తుంది. పండుగలు, ఎన్నికల వాతావరణం వంటి కారణాల వల్ల ఈ రకమైన భారీ సేల్స్ జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ గణాంకాలు మద్యం వ్యాపారం రాష్ట్ర ఆదాయానికి ఎంత పెద్ద భాగస్వామిగా మారిందో మరోసారి రుజువు చేస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాపై అక్రమ కేసులు పెట్టారు.. దారా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!
1:47

నాపై అక్రమ కేసులు పెట్టారు.. దారా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!

ఉగాదికి సిద్ధం కానున్న 1000 పడకల ఆస్పత్రి

ఉగాదికి సిద్ధం కానున్న 1000 పడకల ఆస్పత్రి

ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్

ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్

వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
0:30

ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు

ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు
0:31

ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు

తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం
0:34

తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

భారీగా తగ్గిన టమాటా ధరలు

భారీగా తగ్గిన టమాటా ధరలు

కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు, విచారణ డిమాండ్

కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు, విచారణ డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870