హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడే కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు హైదరాబాద్ వేదికగా నవంబర్ 8 జరగనున్నది. కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు అధికారిక పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) హైదరాబాద్ లోని తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ ప్రఖ్యా త సదస్సులో ప్రముఖ కార్పొరేట్ నాయ కులు, సిఎస్ఆర్ నిపుణులు, అభివృద్ధి రంగ నిపుణులు మరియు పాలసీ మేకర్లు పాల్గొనబోతున్నారు. సామాజిక ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, సహకార భాగస్వామ్యాలపై ప్రభావవంతమైన చర్చల కోసం ఇది ఒక వేదికగా నిలవనుంది.
వివిధ రంగాల నుండి వచ్చిన భాగస్వామ్యాలు
పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సదస్సుకు హైదరా బాద్ను వేదికగా ఎంచుకున్న నిర్వాహకులనుఅభినందించారు.దేశ నిర్మాణంలో సిఎస్ఆర్ పాత్ర (Role of CSR) ను ప్రస్తావిస్తూ, వివిధ రంగాల నుండి వచ్చిన భాగస్వామ్యాలు సామాజిక ప్రభావాన్ని కలిగించడంలో కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సిఈఓ గోనరెడ్డి, ఈవెంట్ లైసెన్సీ ఎదుడొడ్ల వినిల్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని ఈ సదస్సును ప్రస్తుత ప్రభుత్వఎన్నికల వాగ్దానాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 సంవత్సరాల వయస్సునిండిన అంగన్వాడీవర్కర్లు అంగన్వాడీ హెల్పర్లకు సర్వీస్ ముగింపు (రిటైర్మెంట్ బెనెఫిట్స్) ప్రయోజనాలకు బదులుగా,

రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం
అంగన్వాడీ వర్కర్ల (మినీ, మెయిన్)కు రూ.1,00,000/ అంగన్వాడీ హెల్పర్లకు రూ.40,000/ గ్రాట్యుటీగా చెల్లించడానికి ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసిన ఉత్త ర్వులు జిఓ ఎంఎస్ నెంబర్.8,ని ర్యాటిపై చేయడానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు సీనియర్ సిటిజన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.మైలురాయిగా మార్చాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ రాబోయే సదస్సు వినూత్న సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రదర్శిం చడంతోపాటు, ఉత్తమ అనుభవాలను పంచుకోవడానికి, వివిధరం గా లలో భాగస్వామ్యఅవకాశాలను అన్వేషించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: