📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest news: Maoists: నక్సలైట్లను నమ్మి మోసపోవద్దు: బండి సంజయ్

Author Icon By Saritha
Updated: November 18, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అర్బన్ నక్సలైట్లపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఏ పార్టీ (Maoists) అధికారంలో ఉన్నా ఈ అర్బన్ నక్సలైట్లు తమ ప్రయోజనాల కోసం రాజకీయాల్లో పైరవీలు చేసుకుంటూ సంపాదనలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ. 1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా మావోయిస్టులకు కీలక సూచనలు చేశారు.

Read also: ఏలూరులోనూ మావోయిస్టుల కలకలం!

Don’t be fooled by trusting Naxalites: Bandi Sanjay

మావోయిస్టులకు ప్రధాన మంత్రి సూచించిన హెచ్చరిక

మావోయిస్టులు(Maoists) అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని బండి సంజయ్ సూచించారు. వారి ప్రలోభాలకు లొంగి అమాయక పేదలు తుపాకులు పట్టుకుని అడవుల్లో ఆకలితో, ఇబ్బందులతో తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిజం క్షీణించడానికి నిజమైన కారణం ఈ అర్బన్ నక్సలైట్లు చేసుకున్న మోసపూరిత చర్యలేనని విమర్శించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అర్బన్ నక్సలైట్లు అసలు దేశభక్తులు కాదని, వారిని దేశద్రోహులుగా పేర్కొన్నారు. తుపాకీని విడిచి సరైన మార్గంలో నడవాలని, ప్రధాన ప్రవాహంలో కలవాలని మావోయిస్టులను బండి సంజయ్ పిలుపునిచ్చారు. మావోయిజం కొనసాగడానికి ఇక నాలుగు నెలల కాలమే మిగిలిందని, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ప్రభుత్వం ఈ దిశగా దృఢంగా పనిచేస్తుందని తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BandiSanjay Latest News in Telugu Maoists Politics security Telugu News urban-naxals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.