हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

KTR Harish Rao : బీఆర్ఎస్ “ఛలో బస్ భవన్”పై తెలంగాణలో ఉద్రిక్తత

Sai Kiran
KTR Harish Rao : బీఆర్ఎస్ “ఛలో బస్ భవన్”పై తెలంగాణలో ఉద్రిక్తత

KTR Harish Rao : కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. బీఆర్ఎస్ “ఛలో బస్ భవన్” ఉద్రిక్తతలు తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో నిర్వహించబోయే “ఛలో బస్ భవన్” కార్యక్రమం ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. (KTR Harish Rao) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద ఉదయం నుంచి భారీగా పోలీసులు మోహరించారు. ఆయన బస్ భవన్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు అడ్డుకొని ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు.

Vaikuntha Ekadashi: వైకుంఠ ద్వార దర్శనం రెండా? పదిరోజులా?

అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు నివాసం వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆర్టీసీ టికెట్ ధరల పెంపు నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇక తెలంగాణలో మరోవైపు రాజకీయ వేడి పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా మారనుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయ కదలికలు వేగంగా సాగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి నేడు విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

📢 For Advertisement Booking: 98481 12870