हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

KTR Harish Rao : బీఆర్ఎస్ “ఛలో బస్ భవన్”పై తెలంగాణలో ఉద్రిక్తత

Sai Kiran
KTR Harish Rao : బీఆర్ఎస్ “ఛలో బస్ భవన్”పై తెలంగాణలో ఉద్రిక్తత

KTR Harish Rao : కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. బీఆర్ఎస్ “ఛలో బస్ భవన్” ఉద్రిక్తతలు తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో నిర్వహించబోయే “ఛలో బస్ భవన్” కార్యక్రమం ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. (KTR Harish Rao) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద ఉదయం నుంచి భారీగా పోలీసులు మోహరించారు. ఆయన బస్ భవన్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు అడ్డుకొని ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు.

Vaikuntha Ekadashi: వైకుంఠ ద్వార దర్శనం రెండా? పదిరోజులా?

అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు నివాసం వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆర్టీసీ టికెట్ ధరల పెంపు నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇక తెలంగాణలో మరోవైపు రాజకీయ వేడి పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా మారనుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయ కదలికలు వేగంగా సాగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి నేడు విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870