हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Konda Surekha: ఏపీలో 7 మండలాల విలీనం వల్లే భద్రాచలం భూముల వివాదం-మంత్రి కొండా సురేఖ

Sharanya
Konda Surekha: ఏపీలో 7 మండలాల విలీనం వల్లే భద్రాచలం భూముల వివాదం-మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: ఏపీలో ఏడు మండలాలు కలవడంతోనే భద్రాచలం (Bhadrachalam) దేవాలయ భూములు వివాదం తలెత్తిందని, ఇది చాలా రోజులుగా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ భూముల్లో ఇప్పటికే 60 కట్టడాలు వచ్చాయి. చాలా రోజుల నుంచి వారికి నచ్చజె బుతున్నాం.. కానీ ప్రతిసారి గొడవలు జరుగు తూనే ఉన్నాయి.. ఈసారి ఏకంగా దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు.

భద్రాద్రి రాముడి భూమి ఆక్రమణ

దీనిపై ఏపీలో కేసు నమోదు (Case registered in AP) చేయాల్సి ఉందని, అందుకే తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేద న్నారు. ఏపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని, ఈ అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభు త్వానికి లేఖ రాశామన్నారు. ఏపీతో మాట్లాడా లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం రిక్వెస్ట్ చేశామన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూము లున్నాయి. ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేపడుతుండటంతో భద్రాచలం టెంపుల్ సిబ్బంది దాన్ని అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో తరచూ ఘర్షణ జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా.. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉందని, పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంద న్నారు. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి కాని వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణన లోకి తీసుకోవటం లేదన్నారు .

మంత్రి కొండా సురేఖ గారి నియోజకవర్గం?

ఆమె ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో శ్యాంపేట మరియు పరివర్తన తరువాత పారకల అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా ఆమె ప్రాతినిధ్యం వహించారు.

కొండా సురేఖ భర్త ఎవరు?

వ్యక్తిగత జీవితం. కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మరియు కాంగ్రెస్ నాయకుడు కొండా మురళిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Adulterated Toddy: చెట్లు లేకున్నా.. రసాయనాలతో ‘కల్తీ’ కల్లు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870