గడ్డి లోడ్తో వెళ్తున్న DCM వాహనానికి విద్యుత్ తీగలు తగిలి గడ్డి అగ్నికి ఆహుతి అయ్యి పేను ప్రమాదం తృటిలో తప్పింది.ఈ సంఘటన బుధవారం నాడు కొల్చారం మండలం కిష్టపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో DCM వాహనం లో గడ్డి లోడ్ చేసుకొని వెళ్తున్న క్రమంలో గ్రామ శివారులో ఘటన జరిగింది. పాఠశాల కు వెళ్తున్న విద్యార్థుల పక్కనే ఘటన జరగడంతో విద్యార్థులు పరుగులు తీశారు. డైవర్ అప్రమత్తం అయ్యి గడ్డి ని వాహనంలో నుండి ఒన్ లోడ్ చేసి పక్కనే ఉన్న కలువాలోకి తీసుకెళ్లడం తో ప్రమాదం తప్పింది.
కిష్టపూర్ గ్రామంలో గడ్డి లోడ్ తో వెళ్తున్న DCM అగ్నిప్రమాదం
By
Uday Kumar
Updated: March 5, 2025 • 12:32 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.