हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Telangana : రాష్ట్రానికి కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష – కేటీఆర్

Sudheer
Telangana : రాష్ట్రానికి కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష – కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో సాగు నీటి ప్రాధాన్యతపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణా నదుల జలాల పరిరక్షణ కోసం గత పదేళ్లలో కేసీఆర్ (KCR) తీసుకున్న నిర్ణయాలు రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ ఉద్యమం లక్ష్యాలను సాధించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిందలు, దందాలు, చందాలతో ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు.

కాంగ్రెస్ విమర్శలకు కేటీఆర్ కౌంటర్

మేడిగడ్డ బ్యారేజీలో పలు అంశాలపై జరుగుతున్న విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లలో ఒకదానిపై పగుళ్లు వచ్చినంత మాత్రాన ప్రాజెక్టును పనికిరాదని ప్రకటించడం తగదని అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను అడ్డగోలుగా వాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ నివేదికను ఎల్‌అండ్‌టీ సంస్థ తిరస్కరించిందని, మేడిగడ్డను అదే సంస్థ కట్టిందని తెలిపారు. అదే సంస్థతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందుకు కట్టించిందని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

తెలంగాణ రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర బీజేపీ మౌనాన్ని విమర్శించిన కేటీఆర్, జలాల అంశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సాగునీటిని రైతులకు అందించేందుకు విశేషంగా కృషి చేసిందని తెలిపారు. మళ్లీ కేసీఆర్‌ నాయకత్వం అందితేనే రైతులకు భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఈ అంశంపై సమావేశాలు కొనసాగిస్తామని, ప్రజలముందు వాస్తవాలను ఉంచేందుకు ఎమ్మెల్యే హరీశ్ రావు ఆధ్వర్యంలో ప్రజెంటేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Read Also : TDP : మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

📢 For Advertisement Booking: 98481 12870