📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

News Telugu: KCR: కేసీఆర్ సాధించిన తెలంగాణ దొంగల పాలైంది: వేముల

Author Icon By Rajitha
Updated: December 9, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ (KCR) సాధించిన తెలంగాణను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నా, ప్రస్తుతం రాష్ట్రాన్ని మళ్లీ ఆంధ్ర నాయకుల చేతుల్లోకి మోసే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు. డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమానికి చారిత్రక మలుపు తిప్పిన ఘటనగా గుర్తిస్తూ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కష్టపడి సాధించిన తెలంగాణ నేడు దోపిడీ దొంగల పాలనకు లోనవుతోందని, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మడమే ఈ ప్రభుత్వం ప్రధాన పనిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Free Bus: ఫ్రీ బస్సు పథకం ఈ రోజుకి రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంది..

Telangana achieved by KCR has fallen to thieves

రాబందుల పాలన కొనసాగించడం

వేముల ప్రశాంత్ రండి, నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో జరిగిన ‘విజయ్ దివస్’ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు నివాళులు అర్పించారు. కేసీఆర్ నాయకత్వంలో అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాకారమైందని, ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. “కేసీఆర్ కడుపులో పెట్టుకుని రక్షించిన తెలంగాణను దోపిడీ దొంగలకు అప్పగించడం, రాష్ట్రంలో రాక్షసుల, రాబందుల పాలన కొనసాగించడం, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడం,ఇది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి” అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

congress KCR latest news StatePolitics Telangana Telugu News VemulaPrashanthReddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.