हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: kavitha: కవిత డిమాండ్.. రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి

Rajitha
News Telugu: kavitha: కవిత డిమాండ్.. రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి

kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ (karimnagar) జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆమె, తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఎకరాకు కనీసం రూ.50వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read also: Rain Alert: మళ్లీ వానలు..బాంబు పేల్చిన వాతావరణ శాఖ

kavitha: కవిత డిమాండ్.. రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి

kavitha: కవిత డిమాండ్.. రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి

kavitha: ప్రస్తుతం ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ విధంగానూ సరిపోదని ఆమె వ్యాఖ్యానించారు. మొలకెత్తిన పంటలు, బూజు పట్టిన ధాన్యం, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కవిత సూచించారు. రైతుల జీవితాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870