हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Letter : కెసిఆర్ కు కవిత లేఖ

Sudheer
Letter : కెసిఆర్ కు కవిత లేఖ

తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ (Kavitha Letter) ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)కు రాసిన ఏడు పేజీల లేఖలో కవిత తొలినాళ్లలో పార్టీ సాధించిన విజయాలు, ప్రజల మద్దతు, కేసీఆర్ నాయకత్వ విశిష్టతలను కొనియాడుతూ మొదటి మూడు పేజీల్లో సానుకూల అంశాలను వివరించారు. అయితే తరువాతి నాలుగు పేజీల్లో మాత్రం ఆమె తన అసంతృప్తిని చాటుతూ తండ్రికి స్పష్టమైన ప్రశ్నలు సంధించారు.

అందరినీ కలవండి డాడీ

“ఎంపీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు… ఎంతోమంది మీను కలవలేక బాధపడుతున్నారు” అంటూ కవిత తన బాధను వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల మనసులోని భావాలను పట్టుకుని, ప్లీనరీల ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆమె సూచించారు. “మహాసభలే అయినా జరపండి, అందరినీ కలవండి” అంటూ కోరడం, పార్టీ అంతర్గత పరిణామాలపై ఆందోళనను చూపిస్తుంది. ఈ సూచనలు కేవలం రాజకీయ వ్యూహంగా కాకుండా, తనదైన కుటుంబ అనుబంధంతో కూడిన అవగాహనగా కనిపిస్తున్నాయి.

లేఖ లో ప్రధాన అంశం

కవిత లేఖలోని ప్రధాన పాయింట్ ..ఎల్కతుర్తి సభలో కేసీఆర్, బీజేపీపై తీవ్రంగా మాట్లాడకుండా మౌనంగా ఉండటం. ఈ మౌనం భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారానికి కారణమవుతుందనేది ఆమె అభిప్రాయం. “మీరు బీజేపీపై ఇంకాస్త గట్టిగా మాట్లాడాల్సింది కాదు డాడీ? నాకు బాధగా అనిపించింది” అంటూ లేఖలో వ్యాఖ్యానించడం, ఆమె రాజకీయ దృష్టిని స్పష్టంగా వెల్లడిస్తోంది. ఈ లేఖతో కల్వకుంట్ల కుటుంబంలో కవిత తనదైన స్వరం వినిపిస్తూ, బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రజల దృష్టిని ఆకర్షించారు.

Read Also : Kiran Abbavaram : తండ్రయిన కిరణ్ అబ్బవరం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

📢 For Advertisement Booking: 98481 12870