📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

News Telugu: Kaleshwaram: బ్రేకింగ్ న్యూస్

Author Icon By Rajitha
Updated: September 25, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ IAS Smita Sabharwal కు ఊరట జస్టిస్ ఘోష్ నివేదిక పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్ IAS స్మితా సబర్వాల్ కాళేశ్వరం Kaleshwaram ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ PC Ghosh Commission సమర్పించిన నివేదిక ఆధారంగా స్మితాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ Telangana హైకోర్టు ఆదేశం.

Kaleshwaram

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారాలను పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పేరు కూడా ప్రస్తావించబడింది. స్మితా సబర్వాల్ ఈ నివేదిక కమిషన్ నివేదికను రద్దు చేయాలని మరియు తనపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు వంటి విధానాలను సవాల్ చేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించిన తరువాత, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ఎవరు?
ఐఏఎస్ స్మితా సబర్వాల్.

పిటిషన్ ఏ ఆధారంపై దాఖలు చేశారు?
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక.

హైకోర్టు స్మితా సబర్వాల్‌పై ఏ నిర్ణయం తీసుకుంది?
స్మితాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ఏ రాష్ట్ర హైకోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది?
తెలంగాణ హైకోర్ట్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News IAS Smita Sabharwal Justice PC Ghosh Commission kaleshwaram project latest news petition Telangana High Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.