📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: Jubilee hills by election: మాగంటి సునీత,ఆమె కుమార్తెపై కేసు 

Author Icon By Saritha
Updated: October 16, 2025 • 1:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి షాక్

జూబ్లీహిల్స్(Jubilee hills by election) ఉపఎన్నిక వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఊహించని షాక్ తగిలింది. ఆమెతో పాటు కుమార్తె మాగంటి అక్షరపై కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు చేసింది.

Read also: పైకి ఫుడ్ టిన్‌‌లు.. లోపల చూస్తే అవ్వాక్కే

మాగంటి సునీత, అక్షరపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా మాగంటి సునీతను A1గా, ఆమె కుమార్తె అక్షరను A2గా నమోదు చేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ (BRS) నాయకులు రాజ్‌కుమార్ పటేల్, అంజద్ అలీఖాన్, ఆజం అలీ, షఫీ, ఫయీం తదితరులపై కూడా కేసులు నమోదయ్యాయి. మతపరమైన ప్రదేశంలో రాజకీయ ప్రచారం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ చర్యలు, దర్యాప్తు ప్రారంభం

శుక్రవారం జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం విచారణ చేపట్టింది. మసీదు వద్ద బీఆర్ఎస్ నాయకులు కండువాలు ధరించి చేతిలో కరపత్రాలతో కనిపించారని, ఇది ఎన్నికల (Jubilee hills by election) నియమావళి ఉల్లంఘనగా తేలిందని అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu brs Hyderabad Police Jubilee Hills by-election Latest News in Telugu Maganti Akshara Maganti Sunitha Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.