Jagtial Earthquake: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:45 గంటల సమయంలో భూమి కంపించింది. కేవలం 2 సెకన్ల పాటు మాత్రమే ఈ ప్రకంపనలు కొనసాగినప్పటికీ,ఈ సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Mandamarri crime: పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: