📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

Author Icon By Tejaswini Y
Updated: December 31, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తమిళనాడు మరియు పుదుచ్చేరిని కలుపుతూ కొత్త ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీన్ని కోస్టల్ ఛార్మ్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీగా డిజైన్ చేశారు. ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, మహాబలిపురం (Mahabalipuram) వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.

Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

ఈ ప్రత్యేక యాత్రా ప్యాకేజీ మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు వ్యవధి కలిగి ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ నుండి రైలు బయలుదేరుతుంది. రైలు ప్రయాణంలో మొదటి పూట భోజనం (బ్రేక్‌ఫాస్ట్) IRCTC అందిస్తుంది, మిగిలిన భోజనాలను ప్రయాణికులు స్వయంగా నిర్వహించాలి.

ధరల వివరాలు:

ఒకరి నుంచి ముగ్గురు ప్రయాణికుల కోసం, కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో డబుల్ షేరింగ్ ధర ₹19,810, ట్రిపుల్ షేరింగ్ ₹15,290గా ఉంది. 5–11 ఏళ్ళ పిల్లల కోసం బెడ్ తో ₹11,620, బెడ్ లేకుండా ₹8,830 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో డబుల్ షేరింగ్ ₹17,660, ట్రిపుల్ షేరింగ్ ₹13,130, పిల్లలకు బెడ్ తో ₹9,470, బెడ్ లేకుండా ₹6,670 ధరలు ఉన్నాయి. నలుగురు నుంచి ఆరుమంది ప్రయాణికుల కోసం కంఫర్ట్ (3ఏ) డబుల్ షేరింగ్ ₹16,140, ట్రిపుల్ షేరింగ్ ₹13,790, పిల్లల కోసం బెడ్ తో ₹11,620, బెడ్ లేకుండా ₹8,830. స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో డబుల్ షేరింగ్ ₹13,990, ట్రిపుల్ షేరింగ్ ₹11,630, పిల్లలకు బెడ్ తో ₹8,830, బెడ్ లేకుండా ₹6,670 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణికులు తమిళనాడు తీరంలోని అందాలను, పుదుచ్చేరి శాంతమైన వాతావరణాన్ని సొంతుగా ఆస్వాదించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Coastal Charm of Tamil Nadu IRCTC Mahabalipuram Visit Puducherry Tour Tamil Nadu Tourism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.