Independence Day 2025: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గుత్తా సుఖేందర్

Read Time:  1 min
Independence Day 2025
Independence Day 2025
FONT SIZE
GET APP

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ,తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ , విజయశాంతి , శ్రీపాల్ రెడ్డి , అమీర్ అలీ ఖాన్ , అంజిరెడ్డి , వాణీదేవి, దయానంద్ , దండే విట్ఠల్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు , చైర్మన్ పేషీ ఉద్యోగులు , శాసన మండలి, శాసన సభ ఉద్యోగులు ,తదితరులు పాల్గొన్నారు .

S.Sridhar

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.