हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Hyderabad fake call centre : హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు | ఆస్ట్రేలియన్లకు కోట్ల మోసం…

Sai Kiran
Hyderabad fake call centre : హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు | ఆస్ట్రేలియన్లకు కోట్ల మోసం…

Hyderabad fake call centre : హైదరాబాద్‌లోని మాధాపూర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్ చేసుకుని రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

“రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్” పేరుతో ఐటీ సేవల సంస్థలా నటిస్తూ ఈ కాల్ సెంటర్ కార్యకలాపాలు సాగించినట్టు తేలింది. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), సైబర్ క్రైం పోలీసుల సంయుక్త దాడుల్లో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా పలువురి పాత్రపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మోసం ఎలా చేసేవారు?

నకిలీ పాప్-అప్స్, ఈమెయిల్స్ పంపి ఆస్ట్రేలియన్ల కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని (Hyderabad fake call centre) భయపెట్టేవారు. ఆ పాప్-అప్‌లో ఉన్న కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేస్తే, అది నేరుగా నకిలీ కాల్ సెంటర్‌కు కనెక్ట్ అయ్యేది. తర్వాత AnyDesk లాంటి రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయించి, బ్యాంక్ వివరాలు దొంగిలించి డబ్బు కాజేసేవారు.

డబ్బు ఎలా తరలించేవారు?

మోసంతో సంపాదించిన డబ్బును ముందుగా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయ విద్యార్థులు, వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసి, ఆ తర్వాత హవాలా మార్గాలు, క్రిప్టో కరెన్సీ ద్వారా భారత్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Read also: Garima Agrawal: సిరిసిల్లలో దివ్యాంగుల మహోత్సవం

కీలక నిందితులు ఎవరు?

ఖమ్మం జిల్లాకు చెందిన బంధువులు ప్రవీణ్, ప్రకాష్ ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారులని పోలీసులు గుర్తించారు. కోల్‌కతా నుంచి ఏడుగురు టెలీకాలర్లను రప్పించి, సైబర్ మోసాలపై శిక్షణ ఇచ్చారు. కార్యాలయ నిర్వహణ బాధ్యతలను ఖమ్మంకు చెందిన ఇద్దరు స్థానికులు చూసుకునేవారు.

దాడిలో 12 కంప్యూటర్లు, 21 మొబైళ్లు, రౌటర్లు, ఖరీదైన కారు సహా కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల హెచ్చరిక

విదేశాల్లో ఉన్న విద్యార్థులు, ఎన్నారైలు తమ బ్యాంక్ అకౌంట్లను ఎవరికీ ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

📢 For Advertisement Booking: 98481 12870