📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Nizambad:భోజనం పెట్టలేదని మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కిన భర్త

Author Icon By Pooja
Updated: October 1, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిజామాబాద్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్యతో తగాదా పడిన ఓ భర్త మద్యం మత్తులో కరెంట్ స్తంభం(Current pole) ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన సిరికొండ మండలంలోని కోమన్‌పల్లి గ్రామంలో జరిగింది. సుమన్ అనే వ్యక్తి భార్య భోజనం పెట్టడానికి నిరాకరించడంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మద్యం సేవించి గ్రామ శివార్లలోని విద్యుత్ స్తంభం ఎక్కి కిందకు దిగడానికి నిరాకరించాడు. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారుక్కాడు.

Read Also: Rights: ఢిల్లీ పై హైకోర్టును నాగార్జునకు భారీ ఊరట

రెండు గంటల పాటు ఊపిరి బిగపట్టిన గ్రామస్థులు

కుటుంబ సభ్యులు(Family members), స్థానికులు ఎంతగా బతిమాలినా సుమన్ వినలేదు. పైకి ఎవరైనా వెళ్తే దూకేస్తానని హెచ్చరించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఈ నాటకం కొనసాగింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి అతనికి సర్దిచెప్పి కిందకు దించారు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

నిజామాబాద్‌లో ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
సిరికొండ మండలం, కోమన్‌పల్లి గ్రామంలో జరిగింది.

సుమన్ ఎందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు?
భార్య భోజనం పెట్టకపోవడం వల్ల కోపంతో మద్యం తాగి స్తంభం ఎ

Read hindi news: hindi.vaartha.com

Read Also:

electric pole incident Google News in Telugu high drama husband and wife quarrel Latest News in Telugu nizamabad Telangana news Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.