📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telangana:హైకోర్టు కీలక తీర్పు.. పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా

Author Icon By sumalatha chinthakayala
Updated: March 18, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : తెలంగాణ హైకోర్టు ఓ పిటిషన్ విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టును తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్ కు ఏకంగా రూ.1 కోటి జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ మంగళవారం నాడు సంచలన తీర్పు వెలువరించారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ పిటిషనర్‌కు కోటి రూపాయల జరిమానా విధించారు.

న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు

హైకోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉంది. ఆ విషయాన్ని దాచిన పిటిషనర్ వేరే బెంచ్‌ వద్ద పిటిషన్‌ వేసి ఆర్డర్‌ తీసుకున్నారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై ఆయన సీరియస్‌ అయ్యారు. అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలని పిటిషనర్ యత్నించినట్లు గుర్తించారు. కోర్టులను మభ్యపెట్టాలని ప్రయత్నించడం, కోర్టుల సమయాన్ని వృథా చేయడంతో పాటు తప్పుదోవ పట్టించేయత్నం చేసినందుకు పిటిషనర్ కు కోటి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. అత్యంత భారీ జరిమానా విధిస్తూ తీర్పు రావడం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది.

చట్టపరమైన ఆంక్షలు

ముఖ్యంగా, కోర్టు ఈ తీర్పు ద్వారా ప్రజలతో సహా వ్యాపార యజమానులకు, పారదర్శకత మరియు నైతికత ఉన్న వ్యాపార ప్రవర్తన అవసరమని స్పష్టంగా సందేశం పంపింది. ఈ మేరకు కోర్టు, వ్యవహారాలు నిజాయితీగా జరగాలి. పన్నులు, చట్టాలు, సాకలాలు అన్నీ అనుసరించాలి. అట్టి విధంగా జరుగకపోతే, ఖండనీయమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పింది. ఇతర పిటిషనర్లు కూడా ఈ తీర్పు ద్వారా కోర్టు ధోరణిని అంగీకరించి, చట్టపరమైన ఆంక్షలు, పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Breaking News in Telugu Google news Google News in Telugu High court Latest News in Telugu Paper Telugu News petitioner Telugu News Telugu News online Telugu News Today Today news verdic

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.