📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ

Harish Rao: KCR ప్రెస్‌మీట్‌తో రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడింది

Author Icon By Pooja
Updated: December 23, 2025 • 5:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

KCR నిర్వహించిన ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. రాత్రి 9:30 గంటలకే సీఎం చిట్‌చాట్ పెట్టడం, మంత్రులు వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహించడమే KCR రాజకీయ ప్రభావానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

Harish Rao

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సీఎం రేవంత్‌లో ఓటమి భయాన్ని పెంచాయని హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. అందుకే కో-ఆపరేటివ్ ఎన్నికలను ప్రభుత్వం కావాలనే వాయిదా వేస్తోందని అన్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను, అవకతవకలను ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి సుమారు రూ.7,000 కోట్లను పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం రాజకీయ ఎజెండాతోనే ముందుకెళ్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CongressGovernment Google News in Telugu Latest News in Telugu TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.