మేము రోడ్ పైన ఉంటాం ఇళ్లలోకి రాము,మా దాడి ని తట్టుకోలేరు.మాజీ ఏ మ్మెల్యే మైనం పల్లి హనుమంత రావు
మెదక్: తెలంగాణ లో త్వరలో బీఆర్ఎస్ (BRS) దుకాణం బంద్ అవుతుందని మల్కాజిగిరి మాజీ ఏమ్మెల్యే మైనం పల్లి హనుమంత్ రావు (Mainampalli Hanumanth Rao) అన్నారు. మెదక్ పట్టణం లోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమం కు హాజరై మీడియాతో మాట్లాడారు. బావ బావ్మార్డులకు చుక్కలు చూపిస్తాం అని మేము దాడి చేసే తట్టుకోలేరు అని హెచ్చరించారు. పుట్టుకతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నవారిని తెలంగాణ పేరుతో పార్టీలో చేర్చుకుని వాళ్ల బతుకులు ఆగం చేశారన్నారు. బిఆర్ఎస్ పార్టీ ల నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అన్నారు. మీడియా దాడులు (Media attacks) మానుకోవాలి అని లేని పక్షం లో తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు.

బీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు ఎవరు?
బీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR).
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది?
బీఆర్ఎస్ పార్టీ 2001, ఏప్రిల్ 27న స్థాపించబడింది. ఆ సమయంలో దీనిని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అనే పేరుతో ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Fight: ప్లాంటేషన్ పోడులో ఘర్షణ..ఫోరెస్టు వర్సెస్ పోడుదారులు