శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Governor: బోనం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పించిన గవర్నర్ దంపతులు
By
Vanipushpa
Updated: July 11, 2025 • 12:33 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.