हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Ramya
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇళ్ల సౌకర్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తును ప్రారంభించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇప్పుడు “ఇందిరమ్మ” పథకంలో భాగంగా ఎల్-2 (సొంత స్థలం లేని వారు) జాబితాలో ఉన్న లబ్ధిదారులకు కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నాడు.

ఇందిరమ్మ పథకాన్ని ఏకీకృతంగా నిర్వహించడానికి ప్రభుత్వం జాబితాలను మూడు విభాగాలుగా విడగొట్టింది. ఎల్-1 (సొంత స్థలం ఉన్న వారు), ఎల్-2 (సొంత స్థలం లేని వారు), ఎల్-3 (ఇళ్లను ఇప్పటికే పరిగణించిన వారు) అని విభజించారు. ఇప్పుడు, రేవంత్ సర్కారు ఎల్-1 జాబితాలో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మంది లబ్ధిదారులను చేర్చారు. వీరందరికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఎల్-2 జాబితాలో ఉన్న 19.96 లక్షల మందిని గుర్తించారు. వీరికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖాళీ జాగాతో పాటుగా ఇంటి నిర్మాణానికి కావాల్సిన రూ.5 లక్షలు ఇవ్వాలని భావిస్తోంది.

  ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

బీఆర్ఎస్ ప్రభుత్వ గతంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు

మొత్తం, 80 వేల మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన 2.36 లక్షల ఇళ్లలో భాగంగా వేర్వేరు దశల్లో ఉన్నాయి. వీటిలో 1.58 లక్షల ఇళ్లు పూర్తయి, 1.36 లక్షలకు పైగా ఇళ్లు పంపిణీ చేయబడ్డాయి. అయితే, ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి.

ఈ క్రమంలో, బీఆర్ఎస్ సర్కారు రెండవ దశలో ఈ నిర్మాణాలు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లతో వివిధ చర్చలు జరుపుతోంది. కొంతమంది కాంట్రాక్టర్లు తమ బిల్లులు ఇంకా రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇక, హౌసింగ్ బోర్డు వీళ్లతో కొత్తగా చర్చలు ప్రారంభించి, అవసరమైతే మరికొన్ని రాయితీలు ఇస్తూ, నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తోంది.

అయితే, ఈ నిర్మాణాలు కొన్నిరోజుల్లో ప్రారంభం అవుతాయని, అప్పుడు అవి మరింత వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు.

ఇందిరమ్మ పథకంలో ఎల్-2 జాబితా: ఎవరికీ ఇళ్ల కేటాయింపు?

ఎల్‌-2 కేటగిరిలో పెద్దఎత్తున అఫ్లికేషన్లు ఉండడంతో ఈ ఇండ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే ఛాన్స్ ఉందని సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయిన, పూర్తయిన ఇండ్ల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. అక్కడక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపులు మాత్రం చేయలేదు. దీంతో మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి వారు అర్హులైతే వారికే ఇండ్లను కేటాయించనున్నారు. వారికి కేటాయించగా.. మిగిలిపోయిన ఇళ్లను ఎల్‌-2 జాబితాలోని పేదలకు ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. గ్రామసభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

📢 For Advertisement Booking: 98481 12870