हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: Global Summit 2025: రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు

Anusha
Latest News: Global Summit 2025: రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ (Global Summit 2025) లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’ (Global Summit 2025) పెట్టుబడుల విషయంలో రికార్డు సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా రూ. 5,75,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి.

Read Also: TG: రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత

ఇందులో మొదటి రోజున రూ. 3,97,500 కోట్ల ఒప్పందాలు కుదరగా.. రెండో రోజు (డిసెంబర్ 9న) రూ. 1,77,500 కోట్ల ఒప్పందాలు జరిగాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ భారీ పెట్టుబడులు ఐటీ, డేటా సెంటర్లు, పర్యాటకం, విద్యుత్, క్రీడలు, అటవీ వంటి కీలక రంగాల్లో లభించాయి.పెట్టుబడుల విషయంలో డేటా సెంటర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్‌ సంస్థ ఏకంగా రూ. 70 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎంవోయూ చేసుకుంది.

Global Summit 2025: Rs. 5.75 lakh crore investments in two days
Global Summit 2025: Rs. 5.75 lakh crore investments in two days

దాదాపు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు

ఇది 150 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన, ఏఐకి సిద్ధంగా ఉండే డేటా పార్క్‌ను ఏర్పాటు చేస్తుంది. అలాగే జేసీకే ఇన్‌ఫ్రా సంస్థ రూ. 9 వేల కోట్లతో డేటా సెంటర్ల సదుపాయాలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పర్యాటక రంగంలో కూడా గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. మంగళవారం ఒక్కరోజే పర్యాటక రంగంలో రూ. 7,045 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు

ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. డీసీఎంను ఢీకొట్టడంతో మంటలు

తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం
0:34

తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

భారీగా తగ్గిన టమాటా ధరలు

భారీగా తగ్గిన టమాటా ధరలు

కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు, విచారణ డిమాండ్

కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు, విచారణ డిమాండ్

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇల్లీగల్ వసూళ్లు.. కాంగ్రెస్ నేతపై కేసు!

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇల్లీగల్ వసూళ్లు.. కాంగ్రెస్ నేతపై కేసు!

బుల్డోజర్ పాలన సాగుతోంది కేటీఆర్ తీవ్ర విమర్శలు

బుల్డోజర్ పాలన సాగుతోంది కేటీఆర్ తీవ్ర విమర్శలు

నేడు వికారాబాద్‌లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనడం

నేడు వికారాబాద్‌లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనడం

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం
0:15

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870