📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

GHMC: బతుకమ్మ కుంటకు ఆ కాంగ్రెస్ నేత పేరు ?

Author Icon By Saritha
Updated: January 30, 2026 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాజాగా నిర్వహించిన జీహెచ్ఎంసీ (GHMC) ప్యానెల్ మీటింగ్‌లు పలు కీలకాంశాలపై చర్చించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. వీటితో పాటు నగరంలోని చెరువులను కూడా పునరుద్ధరిస్తోంది. ఈ క్రమంలో భాగ్యనగరంలో హైడ్రా పునరుద్ధరించిన చెరువుల్లో బతుకమ్మ కుంట విశేష ప్రచారం పొందింది. ఒకప్పుడు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయిన ఈ చెరువును హైడ్రా బాగు చేసి కొత్త రూపునిచ్చింది. ఈ నేపథ్యంలో, బతుకమ్మ కుంటకు కాంగ్రెస్ నాయకుడి పేరు పెట్టడానికి జీహెచ్‌ఎంసీ ప్యానల్ ఆమోదం తెలిపింది.

Read Also: TG: 26 కులాలకు BC రిజర్వేషన్లు రద్దు

Will that Congress leader’s name be given to the Bathukamma pond?

ఆగిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచనలు

అలాగే నగరంలోని ఆ ప్రాంతంలోనే మాజీ ప్రధాని, బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో గురువారం 11వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 44 ఎజెండా అంశాలు, 8 టేబుల్ అంశాలు చర్చకు వచ్చాయి.

వీటిలో కీలకమైన అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సీఆర్ఎంపీ రెండో దశ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రారంభోత్సవాల్లో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని, ఆగిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Batukamma Pond Bhagyanagar GHMC hyderabad Illegal Constructions Latest News in Telugu Telugu News Urban Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.