हिन्दी | Epaper
రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

News Telugu: Diwali: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

Rajitha
News Telugu: Diwali: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

Diwali: తెలంగాణ సింగరేణి కార్మికులకు పండుగల సీజన్‌లో డబుల్ హ్యాపీ న్యూస్ అందింది. ఇటీవల దసరా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ బోనస్ ఆనందం చల్లారకముందే, ఇప్పుడు కేంద్రం నుంచి మరో శుభవార్త వచ్చింది. కోల్ ఇండియా ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు (PLR) కింద ప్రతి సింగరేణి (singareni) కార్మికుడి ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ జమైంది. ఈసారి ఇచ్చిన పీఎల్ఆర్ బోనస్ చరిత్రలోనే అత్యధికం. గత ఏడాదితో పోలిస్తే రూ. 9,250 పెంచి ఈసారి బోనస్ మొత్తం రూ. 1.03 లక్షలుగా నిర్ణయించారు. 2010–11లో కేవలం రూ. 21,000గా ఉన్న ఈ బోనస్, దశాబ్దంలోనే ఐదు రెట్లు పెరిగింది.

Read also: TG Cabinet: 78 యంగ్ ఇండియా గురుకులాలు.. ఆమోదం తెలిపిన కేబినెట్

Diwali: Diwali bonus for Singareni workers

Diwali: Diwali bonus for Singareni workers

ఇక గత నెలలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం సంస్థ లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు పంచగా, ఒక్కో శాశ్వత ఉద్యోగికి రూ. 1.95 లక్షలకు పైగా బోనస్ ఇచ్చింది. అలాగే తొలిసారిగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ. 5,500 చొప్పున చెల్లించారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన దీపావళి (Diwali) బోనస్ కూడా చేరడంతో సింగరేణి ఉద్యోగుల్లో పండగ వాతావరణం నెలకొంది.

సింగరేణి కార్మికులకు కేంద్రం ప్రకటించిన బోనస్ ఎంత?
ఒక్కో కార్మికుడికి రూ. 1.03 లక్షలు పీఎల్ఆర్ బోనస్‌గా జమైంది.

ఈ బోనస్ గతేడాదితో పోలిస్తే ఎంత ఎక్కువ?
రూ. 9,250 ఎక్కువగా ఈసారి చెల్లించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870