📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Latest News: Delhi: కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ

Author Icon By Saritha
Updated: December 11, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Delhi) ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్(Congress) పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ వ్యవహారాలను మరింత బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి అగ్రనేతలకు వివరించారు.

Read also: కేంద్రం సంచలన నిర్ణయం.. లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు

Delhi Revanth Reddy met with senior Congress leaders.

ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర అభివృద్ధి వివరాలు

ఇటీవల(Delhi) హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని, కేవలం రెండు రోజులలో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధికి, కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టికి ఈ పెట్టుబడులు ఎలా దోహదపడతాయో వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వ పాలన తీరును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు వివరించారు. ఈ భేటీ ద్వారా కేంద్ర నాయకులు తెలంగాణలోని కొత్త పెట్టుబడులు, ప్రభుత్వ పనితీరు, పార్టీ వ్యూహాలు గురించి సంపూర్ణ సమాచారం పొందారు. రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పర్యటన కీలకంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

delhi Global Summit Investments Priyanka Gandhi rahul gandhi Revanth Reddy sonia gandhi state development Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.