📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

CP Sudheer Babu: రాచకొండ పరిధిలో నేరాల పెరుగుదల

Author Icon By Tejaswini Y
Updated: December 22, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాచకొండ పోలీస్(Rachakonda Police) కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య పెరిగినట్లు సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) వెల్లడించారు. 2024తో పోలిస్తే ఈ ఏడాది కేసుల నమోదు గణనీయంగా ఎక్కువైందని ఆయన తెలిపారు. గత సంవత్సరం 28,626 కేసులు నమోదు కాగా, 2025లో ఈ సంఖ్య 33,040కు చేరిందని వివరించారు.

Read Also: language: సాంస్కృతిక స్పృహలేని భాషాసేవలేల!

కిడ్నాప్, పోక్సో, సైబర్ నేరాలు పెరుగుదల

ఈ ఏడాది మొత్తం 579 కిడ్నాప్ కేసులు(Kidnapping cases), 1,224 పోక్సో కేసులు, 73 హత్యలు, 330 అత్యాచార కేసులు నమోదైనట్లు సీపీ పేర్కొన్నారు. మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే సుమారు 4 శాతం పెరిగాయని వెల్లడించారు. డ్రగ్స్ వ్యతిరేక చర్యల్లో భాగంగా రూ.20 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, 668 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

CP Sudheer Babu: Increase in crimes in Rachakonda area

సైబర్ నేరాలపై కఠిన చర్యలు

ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో మొత్తం 21,056 కేసులను పరిష్కరించినట్లు, అలాగే 12 కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కోర్టులు తీర్పులు ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. సైబర్ నేరాల(Cyber ​​crimes)పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతూ, 3,734 సైబర్ కేసులు నమోదు చేసి, 6,188 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు రూ.40.10 కోట్లను రిఫండ్ చేయగలిగామని చెప్పారు.

డ్రగ్స్ రవాణా కేసుల్లో 495 మందిని అరెస్టు చేయగా, అందులో 322 మంది తెలంగాణకు చెందినవారు, 172 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు కాగా, ఒక విదేశీయుడు కూడా ఉన్నట్లు సీపీ సుధీర్‌బాబు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CP Sudheer Babu crime rate increase Rachakonda crime report 2025 Rachakonda Police Telangana crime statistics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.