हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Goshala : అత్యాధునిక సదుపాయాలతో గోశాలల నిర్మాణం – సీఎం రేవంత్

Sudheer
Goshala : అత్యాధునిక సదుపాయాలతో గోశాలల నిర్మాణం – సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గోమాతల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గోశాలల (Goshala ) అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం, రైతులు, పశువులు, గోశాలల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నారు. గోశాలలు పశువులకు ఆశ్రయంగా ఉండేలా అత్యాధునిక సదుపాయాలతో ఉండాలని స్పష్టం చేశారు.

విశాల స్థలాల్లో ఆధునిక గోశాలలు

గోశాలల ఏర్పాటుకు 50 ఎకరాల విస్తీర్ణంలో భూములను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన నమూనా డిజైన్లను పరిశీలించి, వాటిని ఆధారంగా తీసుకొని నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ గోశాలలు శుద్ధమైన నీరు, పశువుల పోషణ, వైద్య సేవలు వంటి సమగ్ర సదుపాయాలతో ఉండాలని పేర్కొన్నారు.

వర్సిటీలు, దేవాలయ భూముల్లో గోశాలల ఏర్పాటు

అగ్రికల్చర్, వెటర్నరీ వర్సిటీలు, కాలేజీలు, అలాగే దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ఇది విద్యార్థులకు శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పించడమే కాకుండా, గోరక్షణకు గౌరవప్రదమైన పథకంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. గోశాలల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తూ, ప్రభుత్వం ఈ అంశంలో వేగంగా ముందడుగు వేస్తుందని హామీ ఇచ్చారు.

Read Also : OTT Movie: ఓటీటీలోకి షకీలా బయోపిక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870