हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Falaknuma ROB : నేడు ఫలక్ నుమా ROBని ప్రారంభించనున్న సీఎం

Sudheer
Falaknuma ROB : నేడు ఫలక్ నుమా ROBని ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలోని ఫలక్నుమా రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌ (ROB) ను ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.52.03 కోట్ల వ్యయంతో 360 మీటర్ల పొడవున ఈ వంతెనను జీహెచ్‌ఎంసీ (GHMC), దక్షిణ మధ్య రైల్వే (SCR) సంయుక్తంగా నిర్మించాయి. పాతబస్తీ ప్రాంత ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ వంతెన పూర్తి కావడంతో, స్థానిక రవాణా సమస్యలకు గణనీయమైన ఉపశమనం లభించనుందని అధికారులు తెలిపారు.

Latest News: Gandhi Jayanti: తెలంగాణ లో ఘనంగా గాంధీ జయంతి

ఈ వంతెన ద్వారా బార్కస్‌ నుంచి చార్మినార్‌ వరకు వచ్చే రూట్‌లోని ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ఫలక్నుమాలో రైల్వే గేట్ల వద్ద తరచుగా ఏర్పడే వాహనాల నిల్వ, సమయ వృథా సమస్యలు ఈ వంతెనతో తగ్గిపోతాయి. స్థానిక వ్యాపారాలు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలకు వెళ్లే వాహనదారులకు ఈ బ్రిడ్జి పెద్ద ఉపయోగా మారనుంది. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త ఊపును ఇస్తుందని అధికార యంత్రాంగం పేర్కొంటోంది.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్‌ఛార్జి మంత్రులు, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఫలక్నుమా వంతెన ఆవిష్కరణతో ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడమే కాకుండా, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870