తెలంగాణలో, వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth) పర్యటించారు. నారాయణపూర్లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. ‘రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో (CM Revanth) తెలంగాణ (TG) ప్రజలంతా ఆలోచించి ఓటేయాలి. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ ఆలోచించలేదు’ అని అన్నారు.
Read Also: Thummala NageswaraRao: నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: